News
అసెంబ్లీకి వెళ్తాను
వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ కార్యాలయం వరకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని అసెంబ్లీకి వెళ్తానని అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కమీషన్ల కోసమే ప్యాకేజీలకు ఒప్పుకుంటున్నారని ఆరోపించారు. ఖాళీ సమయాల్లో ప్రజల్లోకి వచ్చే వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కొన్ని పార్టీలు ఎప్పుడు పుడతాయో ఎప్పుడు మూతపడతాయో తెలియదని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








